Home » Business
టీవీఎస్ మోటార్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ పోర్టుఫోలియోలో సరికొత్త శ్రేణి స్కూటర్లను విడుదల చేసింది...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారతి ఎయిర్టెల్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 31 శాతం క్షీణించి రూ.2,072 కోట్లకు దిగజారింది. నైజీరియాకు చెందిన నైరా విలువ తగ్గింపే ఇందుకు ప్రధాన కారణం...
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్సబీ) ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశంలోని 12 పీఎ్సబీలు రూ.1,41,203 కోట్ల నికర లాభం ఆర్జించాయి....
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏప్రిల్లో 13 నెలల గరిష్ఠ స్థాయి 1.26 శాతంగా నమోదైంది. ఆహార వస్తువుల ధరలు ప్రత్యేకించి కూరగాయల ధరలు పెరగడం ఇందుకు...
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జొన్నగిరి గనుల్లో ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో పసిడి ఉత్పత్తి ప్రారంభం కానుంది. దక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ ఈ గనుల్ని అభివృద్ధి చేస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ గనుల నుంచి...
సోమవారం ఆరంభ ట్రేడింగ్లో భారీ నష్టాలు చవిచూసిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. చివర్లో కొనుగోళ్లతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. సోమవారం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. ఒక దశలో 798.46 పాయింట్లు క్షీణించి 71,866.01 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని...
ఆంధ్ర సంతతికి చెందిన అమెరికన్ రాజ్ వట్టికూటి 2012లో స్థాపించిన డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కొనుగోలుకు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) దిగ్గజాలైన జనరల్ అట్లాంటిక్...
గాయత్రీ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియ (లిక్విడేషన్) కొత్త మలుపు తిరిగింది. లిక్విడేషన్కు వ్యతిరేకంగా కంపెనీ ప్రమోటర్లయిన టీ సుబ్బరామి రెడ్డి కుటుంబం.. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ బెంచ్ని...
ఆర్థిక సర్వీసుల రంగంలోని శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ తమ గృహనిర్మాణ ఫైనాన్స్ విభాగాన్ని ప్రెవేట్ ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింక్సకు విక్రయించినట్టు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.4,630 కోట్లు. వాహన రుణాలు, చిన్న వ్యాపారాలకు...
ప్రైవేట్ రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ).. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.456 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం...