Home » YS Jagan
ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్ విమానాశ్రయంలో దిగింది..
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి లండన్ వెళ్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించడం.. ఆయన్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ గన్నవరం ఎయిర్పోర్టులో ఏం జరిగింది..? ఆ వ్యక్తి ఎందుకొచ్చారు..? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు వచ్చాయి. పైగా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది...
పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్కు విహార యాత్రకు వెళ్లారు.
జగన్ ప్రభుత్వం పేదలపై కపట ప్రేమ చూపుతోంది. సంక్షేమ పథకాలకు జగన్ బటన్ నొక్కి రెండు మూడు నెలలు అయినా ఇప్పటికీ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం రూ.వేల కోట్లు కుమ్మరిస్తోంది.
ఎలాగైతే సినిమా హీరోలకు వీరాభిమానులు ఉంటారో.. అలాగే రాజకీయ నాయకులను అభిమానించే వ్యక్తులూ ఉంటారు. తమ నాయకుల కోసం వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమకు రూపాయి అందకపోయినా సరే..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కడపలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీ గడ్డ సైతం అటు వైపే చూస్తోంది.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) అస్సలు తగ్గడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు ముఖ్యమంత్రి జగన్పై(CM YS Jagan) విరుచుకుపడుతున్నారు. తాజాగా కడప పార్లమెంట్ సెగ్మెంట్(Kadapa Parliament Seat) పరిధిలో ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల.. మరోసారి జగన్పై ఫైర్ అయ్యారు. తనపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు లెఫ్ట్ అండ్ రైట్ కౌంటర్..
వైఎస్ వివేకా హత్య కేసులో సొంత అక్కచెల్లెమ్మలకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని మహిళలకు ఏం చేస్తాడనే విపక్షాల ప్రశ్నకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ సునీత మండిపడ్డారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయకపోవడం అనేది తన వ్యక్తిగత విషయమంటూ జగన్ అనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
దార్శనికులు ఉజ్వల భవిష్యత్కు, అభివృద్ధికి బాటలు వేస్తారు. సంపద, ఉపాధి చేకూరుస్తారు. నాయకుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. అలాంటి నాయకుడే చంద్రబాబు. అదే విధ్వంసకారులు నాయకులైతే... కట్టడాలను కూల్చడం, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దోపిడీలతో అల్లకల్లోలం చేస్తారు. ఈ తరహా దమననీతి, ఫ్యూడల్ హింస లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడే జగన్మోహన్రెడ్డి.