Home » Viral News
సోషల్ మీడియాలో వివిధ రకాల చాలెంజ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ...
వేసవి కాలం వచ్చిందంటే రుచికరమైన ఫలాలు మార్కెట్లను ముంచెత్తుతుంటాయి. ముఖ్యంగా వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించే పుచ్చకాయను పిల్లలు, పెద్దలతో సహా అందరూ ఇష్టపడతారు. పళ్ల వ్యాపారాలు బిజీ బిజీగా గడుపుతారు. వినియోగదారులతో మంచిగా మాట్లాడి తమ విక్రయాలను పెంచుకుంటారు.
జిమ్లో చేరి మంచి దేహదారుఢ్యం సంపాదించిన ఓ యువతి తన ఫొటోలను నెట్టింట పంచుకున్నందుకు జనాలు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే, ఇలాంటి వాటికి బెదిరేది లేదన్న యువతి.. ట్రోలర్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
మనుషులు స్వీయ స్పృహతో, క్రమశిక్షణతో మెలుగుతారు. జంతువులకు అలాంటివేవీ ఉండవు. తమకు నచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాయి. అయితే ట్రైనింగ్ ఇస్తే మనుషుల కంటే జంతువులే క్రమశిక్షణగా ఉంటాయని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.
వేసవిలో చాలా మంది చల్లగా ఉండే పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చల్ల చల్లని ఐస్ క్రీమ్లు, ఇతర కూలింగ్ పదార్థాలను తింటుంటారు. ముఖ్యంగా షాప్ల్లో దొరికే ఐస్క్రీమ్లను చిన్న పిల్లలు ఎక్కువగా తింటుంటారు.
శరీరం శక్తివంతంగా మారడానికి అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. అలాగే మెదడు చురుగ్గా మారేందుకూ ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పటిల్ ఫొటోలు కూడా ఒకటి. ప్రస్తుతం...
టేకాఫ్కి ముందు ఎయిర్ ఇండియాకు(Air India) చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొట్టింది. డ్రైవర్ల అప్రమత్తతతో అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ``ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్``ను వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను ``అటల్ సేతు`` అని పిలుస్తున్నారు. ఈ అటుల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్న ప్రశంసలు కురిపించింది. ఆ వీడియోపై ప్రధాని స్పందించారు.