Home » Business news
చాలా మంది ఉద్యోగులకు(employees) పెన్షన్(pension) ఎప్పుడు తీసుకోవాలి. వయసు పరిమితి ఎంత వంటి అనేక అంశాలు తెలియవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం. దీంతోపాటు ముందస్తు పెన్షన్ను పొందేందుకు ఏం చేయాలనే విషయాలను కూడా ఇప్పుడు చుద్దాం.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.
దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కోటిశ్వరులు కావాలని ఆశిస్తారు. ఆ క్రమంలోనే తక్కువ పెట్టుబడి(Investment)తో ఎక్కువ లాభాలు రావాలని చూస్తారు. ఇందుకోసం అనేక రకాల పెట్టుబడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే మీరు ప్రతి నెల ప్రణాళికబద్దమైన సేవింగ్ ప్లాన్(saving plan) అలవాటు చేసుకుంటే కోటి రూపాయలకు పైగా సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.
డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్)(DTH) ప్రొవైడర్ డిష్ టీవీ.. వినియోగదారుల కోసం డిష్ టీవీ స్మార్ట్ ప్లస్ పేరుతో సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
దేశీయ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) కంపెనీలు విదేశీ ఫండ్లు లేదా యూనిట్ ట్రస్ట్ల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది.
మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు(మే 17న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ది చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దేశంలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల(electric bikes) వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇంధన వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుండగా..మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్(electric bike) తీసుకోవాలని భావిస్తున్నట్లైతే ముందుగా మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చుద్దాం.