Home » Sports
తన రిటైర్మెంట్ నిర్ణయంపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీతో చర్చించినట్టు ఛెత్రి వెల్లడించాడు. కోహ్లీ, ఛెత్రి ప్రాణ స్నేహితులు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందన్న
భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అనూహ్య రిటైర్మెంట్ అతడి ఫ్యాన్స్ను షాక్కు గురి చేసింది. మరికొద్ది సంవత్సరాలు ఆడగలిగే సత్తా ఉన్న అతడు వీడ్కోలు చెప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు.
భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్తో ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా ఉండాలని భారత మాజీ ఓపెనర్ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్లో ప్రవేశించింది. మరోవైపు ఈ జట్టు మెరుపు ప్రదర్శనను చూడాలనుకుని తరలివచ్చిన ఫ్యాన్స్ ఉత్సాహాన్ని వరుణుడు...
భారత్లో ఫుట్బాల్కు ఎనలేని ఖ్యాతి తీసుకువచ్చిన సూపర్స్టార్, కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. జూన్ 6న కువైట్తో...
వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఎలోర్డా కప్లో తన జోరు కొనసాగిస్తూ ఫైనల్కు దూసుకుపోయింది. అలాగే మరో ముగ్గురు భారత బాక్సర్లు మీనాక్షి ...
కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత కొంతకాలంపాటు ఎవరికీ కనిపించనని కోహ్లీ అన్నాడు. గతం గురించిన బాధ ఉండకూడదన్న కాంక్షే తనను నడిపిస్తోందని ఆర్సీబీ...
పారిస్ ఒలింపిక్స్లో తలపడే పురుషులు, మహిళల టేబుల్ టెన్నిస్ జట్లకు వెటరన్ శరత్ కమల్, వరల్డ్ నెం.24 మనికా బాత్రా సారథ్యం వహించనున్నారు. అంతర్జాతీయ టీటీలో...
క్రికెట్ తన రక్తంలోనే ఉందని దిగ్గజ స్ర్పింటర్ ఉసేన్ బోల్ట్ అన్నాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్క్పకు బోల్ట్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ‘నాన్న క్రికెట్కు వీరాభిమాని...