Home » Business
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు(మే 17న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ది చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దేశంలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల(electric bikes) వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇంధన వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుండగా..మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్(electric bike) తీసుకోవాలని భావిస్తున్నట్లైతే ముందుగా మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తాజాగా ప్రపంచంలోని సూపర్ రిచ్ క్లబ్(worlds super rich club)లో 15 మంది సభ్యులు చోటు దక్కించుకోగా వారిలో ముఖేష్, అదానీ చేరారు. ముఖేష్ అంబానీ తర్వాత గౌతమ్ అదానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. రివర్స్ గేర్ వేసుకుని.. రూ. 270 తగ్గింది. శుక్రవారం నాడు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్పై రూ. 250 తగ్గింది.
విలువైన లోహాలు మళ్లీ కొండెక్కాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ.1,800 పెరిగి సరికొత్త ఆల్టైం రికార్డు స్థాయి రూ.88,000కు చేరుకుంది. కాగా, 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం...
వచ్చే మూడు సంవత్సరాల కాలంలో వివిధ వ్యాపార విభాగాల్లో రూ.37,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని మహీంద్రా గ్రూప్ నిర్ణయించింది. ఇందులో అధిక భాగం ఆటో రంగంలోనే ఇన్వెస్ట్ చేయనున్నారు...
రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. ఆఖరి గంటలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో దాదాపు ఒక శాతం వరకు పెరిగాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్...
పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.40.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది...
ఈ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా నష్టం రూ.7,675 కోట్లకు పెరిగింది. వడ్డీ చెల్లింపులు, రుణ వ్యయాల భారం అధికమవడం..
రబ్బర్ సీలింగ్ రింగ్స్, రబ్బర్ గ్యాస్కెట్స్ తయారీ సంస్థ దీసావాలా రబ్బర్ ఇండస్ట్రీస్ (డీఆర్ఐ) హైదరాబాద్ సమీపంలోని కాళ్లకల్లో రూ.40 కోట్లతో...