తొలి విడతలో ప్రముఖులు వీళ్లే

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నాగపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై తమిళనాడు సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం శివగంగ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొయ్యంబత్తూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ చింద్వారా నుండి పోటీచేస్తున్నారు.