Home » T20 Cricket
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో భారత జట్టు(Indian Cricket Men Team) గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. ఈ టోర్నీలో టీమ్ ప్లేయర్స్ అందరూ అద్భుత ప్రదర్శన చేయడంతో.. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోలేదు. ఇదిలావుండగా, రోహిత్ శర్మ(Rohit Sharma) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ..
టీ-ట్వంటీ వరల్డ్కప్లో అమెరికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంచనాలకు మించి ఆడుతోంది. అభిమానులు ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. గ్రూప్ ఏలో టీమిండియా తర్వాతి స్థానంలో పాకిస్థానే నిలుస్తుందని అంతా అనుకున్నారు. పాకిస్థాన్ను అతిథ్య జట్టు చిత్తు చేసింది. టీమిండియా కంటే ముందే పాక్ను ఖంగుతినిపించింది.
ప్రపంచకప్ టైటిల్కు చేరువగా వచ్చి.. అంతలోనే దూరమవుతున్న భారత జట్టు ఈసారి కప్పుతోనే తిరిగి వెళ్లాలనుకొంటుండగా.. మరో ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకొని అరుదైన రికార్డును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్, వెస్టిండీ్సలు అనిశ్చితికి చెక్ పెట్టాలనుకొంటుండగా.. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా కూడా ఫెవరెట్లలో ఒకటిగా
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం శనివారం భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ..
ICC T20 World Cup Team: ఐసీసీ(ICC) మెన్ టీ20 ప్రపంచ కప్(T20 World Cup) ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ(BCCI). హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడనున్న ప్లేయర్స్ వీరే..
మిల్కీ బ్యూటీ తమన్నాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. 2023 ఐపీఎల్కు సంబంధించి మ్యాచ్లను ఫెయిర్ ప్లే యాప్లో ప్రదర్శించారు. ఆ యాప్ మహదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం చేసేందుకు హక్కు లేదు.
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు.
ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్వెల్ ప్రకటించారు. ఈ సీజన్లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్కు మ్యాక్స్వెల్ స్పష్టం చేశారు.
ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.