Home » Pedana
వైసీపీ అధినేత వైయస్ జగన్తోపాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ - జనసేన కూటమి కార్యాచరణను రూపొందిస్తోంది. అయితే టికెట్ల విషయంలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల్లో కాస్త భయం కనపడుతున్నట్లు సమాచారం.