Home » Jubilee Hills
తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్లోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన...
Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్కు వెళ్లారు. ఈరోజు (మంగళవారం) పోలీసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్లో పాష్ ఏరియాలు అంటే.. చటుక్కున గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్. అయితే ఆ యా ప్రాంతాల్లో అకతాయిలు రెచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నామో.. ఎందుకు చేస్తున్నామో అనే సోయ లేకుండా వారు వ్యవహరిస్తున్నారు. దీంతో సదరు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళలకు గురవుతున్నారు.
బంజారాహిల్స్(Banjara Hills)లో జులాయిలు రెచ్చిపోయారు. రోడ్డు నెంబర్ 2లో సాయంత్రం 7-8 గంటల సమయంలో తిరుగుతూ వ్యాపార సముదాయాలపై రాళ్లు రువ్వి పారిపోతున్నారు. ఈ దాడి కారణంగా పెద్దశబ్దాలతో అద్దాలు పగిలిపోతుండటంతో వ్యాపారులతోపాటు వినియోగదారులు భయపడుతున్నారు.
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకును అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ కేసులో తన కుమారుడి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంపై సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కావాలనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే.
Telangana: రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిగా చేర్చారు. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు డీకొట్టింది.
Hyderabad News: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో(Jubileehills) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్ను(Car Accident) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఓ కారు అదుపుతప్పి
జూబ్లీహిల్స్లోని పలు వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు. 30 మంది అధికారులు ఏకకాలంలో ఈ తనిఖీలో పాల్గొన్నారు.
Telangana: జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున బైక్ను కారు ఢీకొన్న ఘటనలో తారక్ అనే బౌన్సర్ మృతి చెందాడు.