Home » Cricket news
కెనడాపై గెలుపుతో కాస్త ఊపిరి పీల్చుకున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఇప్పుడు మరింత సంతోషంలో మునిగిపోయింది. అసలు ఆ జట్టు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు కారణం..
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో భారత జట్టు(Indian Cricket Men Team) గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. ఈ టోర్నీలో టీమ్ ప్లేయర్స్ అందరూ అద్భుత ప్రదర్శన చేయడంతో.. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోలేదు. ఇదిలావుండగా, రోహిత్ శర్మ(Rohit Sharma) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ..
టీ-ట్వంటీ వరల్డ్కప్లో అమెరికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంచనాలకు మించి ఆడుతోంది. అభిమానులు ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. గ్రూప్ ఏలో టీమిండియా తర్వాతి స్థానంలో పాకిస్థానే నిలుస్తుందని అంతా అనుకున్నారు. పాకిస్థాన్ను అతిథ్య జట్టు చిత్తు చేసింది. టీమిండియా కంటే ముందే పాక్ను ఖంగుతినిపించింది.
ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024)లో నేడు టీమిండియా(team India), అమెరికా(America) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ 25వ మ్యాచ్ న్యూయార్క్(New York)లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Nassau County International Cricket Stadium)లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మొదలు కానుంది.
క్రికెట్లో తీసుకొనే కొన్ని నిర్ణయాలు పెద్ద ప్రభావమే చూపుతాయి. మ్యాచ్ ఫలితాలనే అవి మలుపు తిప్పేస్తాయి. ఇందుకు తాజా ఉదంతమే ఉదాహరణగా నిలిచింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా..
అప్పుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. క్రికెటర్లకు ఎదురయ్యే అనుభవాల దగ్గర నుంచి ఆటగాళ్లు ఔటయ్యే తీరు దాకా.. చాలా విచిత్రమైన సంఘటనలు...
టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024)లో అగ్రరాజ్యం అమెరికా(america) జట్టు మళ్లీ వావ్ అనిపించింది. సూపర్ ఓవర్లో పాకిస్తాన్(Pakistan) జట్టును చిత్తుగా ఓడించి విజయం సాధించింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్తాన్ జట్టు మాత్రం 13 పరుగులకే పరిమితమైంది.
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇవ్వబోతున్నాడని.. కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం..
క్రికెట్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. కాసేపు సిక్సులతో అదరగొట్టిన ఓ క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో.. మైదానంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ ఘటన..
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అయ్యాడని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన..