Home » Business
ఆన్లైన్లో కిరాణా, కూరగాయలు, పండ్లు సహా పలు ఉత్పత్తులను విక్రయించే బ్లింకిట్(Blinkit) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు ఈ ప్లాట్ ఫాంలో కూరగాయలు కొనుగోలు చేస్తే కొత్తిమీర(coriander) ఉచితంగా పొందవచ్చు. అవును మీరు విన్నది నిజమే.
హైదరాబాద్కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సొ ల్యూషన్స్ కంపెనీ బ్రైట్కామ్ గ్రూప్నకు స్టాక్ ఎక్సేంజ్లు భారీ షాకిచ్చాయి. వచ్చేనెల 14 నుంచి కంపెనీ షేర్ల ట్రేడింగ్ను నిలిపివేస్తున్నట్లు బీఎ్సఈ, ఎన్ఎ్సఈ ప్రకటించాయి...
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే టెలికాం చార్జీలు చాలా తక్కువని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ అన్నారు. టెల్కోల రిటర్నుల నిష్పత్తి మెరుగుపడాలంటే...
ఎగుమతుల రంగం ఏప్రిల్ నెలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతల నడుమన ఎగుమతులు కేవలం ఒక శాతం పెరిగి 3499 కోట్ల డాలర్లుగా (రూ.2.97 లక్షల కోట్లు) నమోదయ్యాయి...
ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) ఎస్బీఐ వడ్డీరేట్లు పెంచింది. ఎఫ్డీల కాల పరిమితిని బట్టి ఈ పెంపు 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఉంటుంది...
స్థానిక ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.130 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఎనిమిది శాతం..
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నీరసించింది. సెన్సెక్స్ 117.58 పాయింట్ల నష్టంతో 72,987.03 వద్ద, నిఫ్టీ 17.30 పాయింట్ల నష్టంతో 22,200.55 వద్ద ముగిశాయి...
ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్లపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. ఈ కంపెనీలు రుణాలు మంజూరు చేసేటపుడు లోన్ టు వాల్యూ రేషియో, వేలం పద్దతి, నగదు పంపిణీ విషయాల్లో...
ఇన్ఫ్రా రంగంలోని ఎన్సీసీ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ అనుబంధ కంపెనీలతో కలిసి...
ఆంధ్రా పేపర్స్ తన షేర్లను 1:5గా విభజించాలని నిర్ణయించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరు రూ.2 ముఖ విలువ...