Home » Andhra Pradesh
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకాడొద్దని ప్రభుత్వానికి
ష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు వారాలకు పైగానే సమయం ఉండడంతో బెట్టింగ్ బంగార్రాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా పందేలు కడుతుండగా, రాయల
పేదల పక్షపాతినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయినందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారేమో... వారిని పక్కనబెట్టి అస్మదీయులైన కాంట్రాక్టర్లకు మేళ్లు చేస్తున్నారు. ఎప్పుడో బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ నగదు జమ చేయకుండా అరకొర
తిరుమలలో గురువారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో అందరికీ గదులు లభించక ఆలయం, కార్యాలయాల ముందున్న షెడ్లలో సేదతీరుతున్నారు. వైకుంఠం
కొమరిన్ తీరం, దానికి ఆనుకుని దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని నుంచి లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావంతో శుక్ర,
టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలను గురువారం దర్శించుకున్నారు. చంద్రబాబు,
అత్యంత కీలకమైన పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యం... టీడీపీ కార్యకర్తలపై ఏకపక్షంగా, యథేచ్ఛగా వరుసగా రెండు రోజు లు సాగిన వైసీపీ హింసను నియంత్రించడంలో ఘోర వైఫ ల్యం... పోలీస్ విభాగంలో కొందరు పోలీసు అధికారులు అధికార
తాడిపత్రి డీఎస్పీగా గతంలో పనిచేసిన చైతన్య, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. టీడీపీ నాయకుల పట్ల అణచివేత ధోరణి అవలంబించారు. ఇవే కారణాలతో ఆయనను కడప జిల్లా
పోలీసు బలగాలు జూన్ 19 దాకా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నిఘా విభాగం ఆదేశించింది. ‘సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండాలని.. మీ సిబ్బందికి తోడు ఏపీఎస్పీ బలగాలను పంపుతాం.. పోలీసు బలగాలు జూన్ 19 దాకా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నిఘా విభాగం ఆదేశించింది. ‘సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండాలని.. మీ సిబ్బందికి తోడు ఏపీఎస్పీ బలగాలను పంపుతాం..
‘పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను నియంత్రించడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. తప్పుచేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయాలి’