గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , Publish Date - May 02 , 2024 | 12:24 AM
శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలోని సాతంరాయి-గగన్ పహాడ్ రోడ్డు పక్కన పడిఉన్న ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్, మే 1 : శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలోని సాతంరాయి-గగన్ పహాడ్ రోడ్డు పక్కన పడిఉన్న ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40-45 సంవత్సరా వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి శరీరంపై అడ్డుగీతల టీ షర్టు, బ్లూ కలర్ ప్యాంటు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.