చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - May 02 , 2024 | 12:44 AM
మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు.
మేడ్చల్ టౌన్, మే 1: మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్లోని శ్వేత ఆసుపత్రి వద్ద జాతీయ రహదరిపై గుర్తుతెలియని వ్యక్తిని వా హనం ఢీకొంది. క్షతగాత్రున్ని చికిత్స నిమితం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణిచాడు. మృతుడి వయసు 40-45 సంవత్సరాల మఽధయ ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.