Share News

Srisailam: శ్రీశైలం శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం

ABN , Publish Date - May 06 , 2024 | 06:56 AM

శ్రీశైలం శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపుతోంది. రాత్రి సమయం కావడంతో ఆహారం కోసం ఎలుగుబంటి బయటకు వచ్చింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ సమీపంలో కొబ్బరి చిప్పలు తింటూ యాత్రికులకు రోడ్డు పక్కనే కనిపించింది. ఎలుగుబంటిని చూసి యాత్రికులు భయాందోళనలకు గురయ్యారు.

Srisailam: శ్రీశైలం శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద  ఎలుగుబంటి కలకలం

నంద్యాల: శ్రీశైలం శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపుతోంది. రాత్రి సమయం కావడంతో ఆహారం కోసం ఎలుగుబంటి బయటకు వచ్చింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ సమీపంలో కొబ్బరి చిప్పలు తింటూ యాత్రికులకు రోడ్డు పక్కనే కనిపించింది. ఎలుగుబంటిని చూసి యాత్రికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే యాత్రికులు తమ సెల్ ఫోన్‌లలో వీడియోలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఎలుగుబంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 06 , 2024 | 06:57 AM