Home » LATEST NEWS
విమానయాన ప్రయాణంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లండన్ నుంచి సింగపూర్కు వెళ్లా్ల్సిన ‘సింగపూర్ ఎయిర్లైన్స్’ విమానం తీవ్ర కుదుపులకు గురయ్యింది. దీంతో విమానం అల్లకల్లోలమైంది. కుదుపుల తీవ్రతకు ఒక ప్రయాణీకుడు మృత్యువాతపడ్డాడు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా , ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నరేంద్ర మోదీ వారసుడిగా అమిత్షా ఎన్నికైన కారణంగానే ఆయన 'దురహంకారం' ప్రదర్శిస్తున్నారని తాజాగా కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను పాకిస్థానీయులతో అమిత్షా పోలుస్తున్నారని అన్నారు.
ఐపీఎల్-2024లో నేటి (మంగళవారం) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు షురూ కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ (KKR vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.
ఇప్పట్లో చాలామంది ఎంచుకునే వంటపాత్రలు నాన్-స్టిక్ కుక్ వేర్. వీటి వల్ల నూనె ఎక్కువ అవసరం లేకుండా ఆహార పదార్థం బాగా కాలి రుచిగా ఉంటుంది. కానీ నాన్-స్టిక్ పాత్రలు కొన్న, వాడుతున్న చాలామందికి వాటిని వాడాలో.. ఎలా శుభ్రపరచాలో.. ఎలా జగ్రత్తపడాలో తెలియదు.
వేసవి వచ్చిందంటే నోరూరించే మామిడి పళ్లు మార్కెట్లలోకి వస్తాయి. ఎన్నో రకాల మామిడి పళ్లు పసుపు రంగులో మెరుస్తుంటాయి. మామిడి పళ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే మామిడి పళ్లు తినే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది.
సబ్జా గింజలలో కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఇతర సూక్ష్మపోషకాలు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వీటిని రిఫ్రెష్ డ్రింక్స్ లోనే కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో సబ్జా నీరు తాగితే షాకింగ్ ప్రయోజనాలుంటాయి.
సముద్రంపై ఓ చేప డేగను తలదన్నే రేంజ్లో ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. మరీ ఈ రేంజ్లో ఎగిరే చేపలు ఉన్నాయని తమకు తెలీదంటూ అనేక మంది వీడియో చూసి కామెంట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ తీరును బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ తప్పు పట్టారు. వరికి బోనస్ ప్రకటన గురించి ప్రధానంగా ప్రస్తావించారు. సన్నం వడ్లకే బోనస్ ఇస్తామనడం సరికాదని అభిప్రాయ పడ్డారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని సూచించారు. లేదంటే బాక్స్ బద్దలవడం ఖాయమని హెచ్చరించారు. రైతులతోపాటు విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని బూర నర్సయ్య మండిపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఎన్నికల నేపథ్యంలో దేశీయ సూచీలు రోజంతా ఒడిదుడుకుల్లోనే కదలాడాయి. లాభనష్టాలు దోబూచులాడాయి. ఈ వారంలో ట్రేడింగ్కు తొలి రోజు అయిన ఈ రోజు (మంగళవారం) సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోయింది.