ఉదయగిరిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..
ABN, Publish Date - May 01 , 2024 | 11:27 AM
నెల్లూరు జిల్లా: ఉదయగిరిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఊళ్లకు ఊళ్లు ఎన్డీయే కూటమి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్లకు మద్దతు ఇస్తున్నాయి.
నెల్లూరు జిల్లా: ఉదయగిరిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఊళ్లకు ఊళ్లు ఎన్డీయే కూటమి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్లకు మద్దతు ఇస్తున్నాయి. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మెట్టుకూరు చిరంబీవిరెడ్డి ఆద్వర్యంలో ఒకే రోజు ఐదు వేల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎక్కడకు వెళ్లినా కొన్ని వేళ మంది టీడీపీలో చేరుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబును సీఎం చేయడానికి జనం ఆశక్తి
జగన్ దళిత ద్రోహి: దగ్గుమల్ల ప్రసాదరావు
చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం
రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్
అనంతపురం: టీడీపీలో చేరిన నేతలను టార్గెట్ చేసిన పోలీసులు
ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 01 , 2024 | 11:27 AM