దేశంలో జరిగిన అత్యంత విషాదకరమైన తొక్కిసలాట ఘటనలు ఇవే...
భారతదేశ చరిత్రలో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో కొన్ని ప్రధానమైనవి తెలుసుకుందాం
కుంభమేళా, అలహాబాద్ (1954) భారతదేశ చరిత్రలో ఘోరమైన తొక్కిసలాటలో ఇది ఒకటి, సుమారు 800 మంది మరణించారు
శబరిమల, కేరళ (1999) శబరిమలై జరిగిన తొక్కిసలాటలో 53 మంది యాత్రికులు మరణించారు
చాముండా దేవి ఆలయం, జోధ్పూర్ (2008) నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 220 మందికి పైగా మరణించారు
అలహాబాద్ రైల్వే స్టేషన్ (2013) కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతి చెందారు
గోదావరి పుష్కరాలు, ఆంధ్రప్రదేశ్ (2015) గోదావరి మహా పుష్కరాలలో తొక్కిసలాటలో రద్దీ కారణంగా 27 మంది మృతి చెందారు
ముంబై తొక్కిసలాట (2017) ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ రోడ్ ఫుట్బ్రిడ్జ్పై జరిగిన తొక్కిసలాటలో 23 మంది మరణించారు
హత్రాస్ స్టాంపేడ్ (2024) ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 116 మంది మరణించారు
Related Web Stories
Today Horoscope : ఈ రాశి వారు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 27-01-2025
Today Horoscope : ఈ రాశి వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.25-01-2025
Today Horoscope : ఈ రాశి వారు ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.24-01-2025
Today Horoscope : ఈ రాశి వారికి వాహనం కొనుగోలుకు అనుకూలమైన సమయం.21-01-2025