ఆంధ్రజ్యోతి

ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి చిట్ చాట్

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి నేను పదేళ్లుగా కష్టపడ్డాను

భవిష్యత్‌లో రేవంత్‌కి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూస్తాను

బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నందుకు ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చారు

2015 మదన్ మోహరేవంత్‍కు ఇచ్చిన నోటీసులో పస లేదు. ఇచ్చిన వారికంటే తిసుకున్నవారే దొంగన్ మాలవీయ

తెలంగాణలో నిన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఇక్కడి న్యాయ న్యాయస్థానాలపై నమ్మకం లేదు

దేశంలోని న్యాయస్థానాలకు మాత్రమే కాదు అమెరికా వెళ్లినా మాకు ఏ ఇబ్బంది లేదు