ప్రఖ్యాతమైన ఈ విస్కీలు భారత  దేశంలోనే తయారవుతాయి..

ఇంద్రి, బార్లీని ఉపయోగించి పాత సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తారు 

రాంపూర్, హిమాలయాల దిగువున ఉన్న ఈ డిస్టిలరీలో రాగి కుండలను ఉపయోగించి ఈ విస్కీని స్వేదనం చేస్తారు

ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ రంగంలో అమృత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది

జియాన్ చంద్, డివాన్స్ మోడరన్ బ్రూవరీస్ సంస్థ 2022లో దీనిని ప్రారంభించింది

గోడవాన్, రాజస్థాన్‌లో వృద్ధి చెందుతున్న ఆరు వరుసల బార్లీతో ఈ విస్కీని రూపొందిస్తారు

పాల్ జాన్ విస్కీ, ఈ విస్కీ దాల్చిన చెక్క, తేనె, మసాలాలతో కూడిన అద్బుత ఇండియన్ సింగిల్ మాల్ట్‌