పడుకునే ముందు కొన్ని పండ్లను తినడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

పడుకునే ముందు అరటిపండ్లను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత, జీవక్రియను పెరుగుతుంది. తద్వారా నిద్ర సరిగా పట్టదు. 

పుచ్చకాయలో అధిక నీటి శాతం ఉండడం వల్ల అనేకసార్లు బాత్రూమ్‌ వెళ్లా్ల్సి వస్తుంది.

యాపిల్స్, పైనాపిల్స్ తింటే జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి. 

రాత్రి వేళల్లో జామ కాయ తింటే గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

నారింజ పండ్లు తినడం వల్ల కడుపు నొప్పికి దారి తీస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.