ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1 నుంచి జీతాల పెంపు
ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి జీతాలు పెంపు చేయనున్నట్లు TCS ప్రకటన
ఇది మొత్తం ఉద్యోగులలో 80 శాతం మందికి వర్తింపు
Y ట్రైనీ నుంచి C3A వరకు ఉన్న ఉద్యోగులందరికీ వర్తింపు
ఈ విషయాన్ని CHRO మిలింద్ లక్కడ్, డిజిగ్నేట్ K సుదీప్ వెల్లడి
ఏప్రిల్లో జీతాల పెంపును తాత్కాలికంగా ఆపిన TCS
మాంద్యం, మార్కెట్ పరిస్థితుల కారణంగా పెంపు ఆపినట్లు ప్రకటన
ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగవడంతో జీతాల పెంపు ప్రకటన
ఈ నిర్ణయం TCS ఉద్యోగులకు ఊరటనిస్తుంది
జూలైలో దాదాపు 12,000 మందిని తొలగించిన టీసీఎస్
Related Web Stories
బంగారం కొనడానికి మంచి రోజు ఏది?
ఎకరం రూ.104 కోట్లు.. భూముల వేలానికి సర్కార్ సన్నద్ధం
భారతదేశం పెట్రోల్ని భూటాన్లో ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారా..
కోటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకోవచ్చా..అందుకోసం ఏం కావాలి