జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని కలిసిన హఫీజ్‌పేట కార్పొరేటర్‌

ABN , First Publish Date - 2020-12-06T04:54:41+05:30 IST

జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని కలిసిన హఫీజ్‌పేట కార్పొరేటర్‌

జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని కలిసిన హఫీజ్‌పేట కార్పొరేటర్‌

వికారాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి తన డివిజన్‌లో చేసిన ప్రచారం వల్లే తన విజ యం సులభమైందని హ ఫీజ్‌పేట డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలుపొందిన పూజితాజగదీశ్వర్‌గౌడ్‌ అన్నారు. శనివారం ఆమె హైదరాబాద్‌లోని చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి నివాసానికి వెళ్లి ఆమెను శాలువాతో సన్మానించారు. తన విజయంలో ప్రధాన భూమిక పోషించిన సునీతారెడ్డికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పూజిత తన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-12-06T04:54:41+05:30 IST