రాజన్న సిరిసిల్ల: జడ్పీ చైర్మన్‌ పీఆర్వో శ్రీకాంత్ నిర్వాకం

ABN , First Publish Date - 2021-06-19T03:11:16+05:30 IST

జడ్పీ చైర్మన్‌ పీఆర్వో శ్రీకాంత్ నిర్వాకం బయటపడింది. కోనరావుపేట మండలంలోని

రాజన్న సిరిసిల్ల: జడ్పీ చైర్మన్‌ పీఆర్వో శ్రీకాంత్ నిర్వాకం

సిరిసిల్ల: జడ్పీ చైర్మన్‌ పీఆర్వో శ్రీకాంత్ నిర్వాకం బయటపడింది. కోనరావుపేట మండలంలోని మల్కాపేట్‌లో బోయిని అంజయ్యకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు పీఆర్వో శ్రీకాంత్ ప్రయత్నం చేశాడు. తమకు న్యాయం చేయాలని అంజయ్య వీడియోలో వేడుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.  

Updated Date - 2021-06-19T03:11:16+05:30 IST