10వ రోజు YS Sharmila పాదయాత్ర
ABN , First Publish Date - 2021-10-29T13:14:18+05:30 IST
షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 10వ రోజుకు చేరుకుంది. 9వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు నుంచి మొదలై కప్పాడు, తుర్కగూడ, చెర్లపటేల్గూడ మీదుగా ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి: షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 10వ రోజుకు చేరుకుంది. 9వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు నుంచి మొదలై కప్పాడు, తుర్కగూడ, చెర్లపటేల్గూడ మీదుగా ఇబ్రహీంపట్నం వరకు సాగింది. మొత్తం నిన్న 13 కిలోమీటర్లు నడిచారు. నేడు శుక్రవారం 10వ రోజున వైఎస్ షర్మిల పాదయాత్ర ఉదయం 9.30కి ఇబ్రహీంపట్నం నుంచి సీతంపేట, నోముల, లింగంపల్లి, మంచాల, చాంద్ఖాన్ గూడ,అస్మతపూర్లో కొనసాగనుంది.