మూడో రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-22T13:27:08+05:30 IST

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. నేడు రాజేంద్రనగర్ నియోజకవర్గం కాచారం క్యాంప్ నుంచి ఉదయం 9.30కి పాదయాత్ర మొదలు పెట్టనుంది. సుల్తాన్‎పల్లి, నార్కుడ

మూడో రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

రంగారెడ్డి: షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లో సాగింది. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మూడో కొనసాగనుంది. నేడు రాజేంద్రనగర్ నియోజకవర్గం కాచారం క్యాంప్ నుంచి ఉదయం 9.30కి పాదయాత్ర మొదలు పెట్టనుంది. సుల్తాన్‎పల్లి, నార్కుడ, అమ్మపళ్లివూట్‎పల్లి, రాళ్లగుడా గ్రామాల్లో షర్మిల పాదయాత్ర చేయనుంది. అనంతరం సాయంత్రం శంషాబాద్ బస్టాండ్ వద్ద సభలో ప్రసంగించనుంది. 

Updated Date - 2021-10-22T13:27:08+05:30 IST