సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల ఫైర్

ABN , First Publish Date - 2021-12-14T23:25:57+05:30 IST

కేసీఆర్ పతనం మొదలయ్యిందని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే..

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల ఫైర్

హైదరాబాద్: కేసీఆర్ పతనం మొదలయ్యిందని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్ గుళ్ళు గోపురాలని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపాన్ని కడిగేసుకుందామనా... కేసీఆర్‌ వైకుంఠం వెళ్లినా పాపం పోదన్నారు. తలకిందులు తపస్సు చేసినా పాపం తీరదని విమర్శించారు. 

Updated Date - 2021-12-14T23:25:57+05:30 IST