ఢిల్లీలో జగన్... ప్రధాని మోదీతో భేటీ
ABN , First Publish Date - 2022-08-22T03:26:30+05:30 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యూఢిల్లీ చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యూఢిల్లీ చేరుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధనకర్తో కూడా జగన్ సమావేశమవుతారు. ఇటీవలి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలిపింది.