టీడీపీ బలోపేతానికి కృషి చే యాలి

ABN , First Publish Date - 2021-08-06T05:53:39+05:30 IST

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు మరింత కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పిలుపుని చ్చారు. బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీ పీ కార్యనిర్వహక కార్యదర్శిగా నియమితులైన మండలంలోని ధేనువకొండకు చెందిన జొన్నలగడ్డ గోపి గురువారం ఉదయం చిలకలూరిపేట లో ఎమ్మెల్యే రవికుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ బలోపేతానికి కృషి చే యాలి
ఎమ్మెల్యే రవికుమార్‌కు బొకే ఇస్తున్న కార్యనిర్వహక కార్యదర్శి జొన్నలగడ్డ గోపి

ఎమ్మెల్యే రవికుమార్‌


అద్దంకి, ఆగస్టు 5: తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు మరింత కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పిలుపుని చ్చారు. బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీ పీ కార్యనిర్వహక కార్యదర్శిగా నియమితులైన మండలంలోని ధేనువకొండకు చెందిన జొన్నలగడ్డ గోపి గురువారం ఉదయం చిలకలూరిపేట లో ఎమ్మెల్యే రవికుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమా ర్‌ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం కోసం పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ  ఉపాధ్యక్షు డు నాగినేని రామకృష్ణ, కరి పరమేష్‌, చాగంటి  రాజేంద్ర,  మలాది నటరాజ్‌, జొన్నలగడ్డ ఆంజనేయులు, శ్యామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-06T05:53:39+05:30 IST