ప.గో. జిల్లాలో దుండగుల హల్‌చల్

ABN , First Publish Date - 2020-03-29T14:53:53+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలోని, జీలుగుమిల్లి మండలం, ములగలంపల్లిలో దుండగులు హల్‌చల్‌ చేశారు.

ప.గో. జిల్లాలో దుండగుల హల్‌చల్

ప.గో.: పశ్చిమగోదావరి జిల్లాలోని, జీలుగుమిల్లి మండలం, ములగలంపల్లిలో దుండగులు హల్‌చల్‌ చేశారు. రోడ్డపై కనిపించినవారిపై కర్రలతో దాడి చేసి చితకబాదారు. దీంతో గ్రామస్తులు దుండగులను పట్టుకుని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-03-29T14:53:53+05:30 IST