దేశాభివృద్ధి, సమాజాభివ ృద్ధిపై యువతకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-10-30T05:17:57+05:30 IST

దేశాభివృద్ధి, సమాజా భివ ృద్ధిపై యువతకు అవ గాహన కల్పించాల్సిన బా ధ్యత పోలీసు అధికారు లపై ఉందని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు అన్నారు.

దేశాభివృద్ధి, సమాజాభివ ృద్ధిపై   యువతకు అవగాహన కల్పించాలి

అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు

ఏలూరు క్రైం, అక్టోబరు 29 : దేశాభివృద్ధి, సమాజా భివ ృద్ధిపై యువతకు అవ గాహన కల్పించాల్సిన బా ధ్యత పోలీసు అధికారు లపై ఉందని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్స వాలను పురస్కరించుకుని గురువారం జిల్లా లోని పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌, రిటైర్డ్‌ అదనపు ఎస్పీ భగవాన్‌రాజు జిల్లా లోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్యల వల్ల ఉద్యోగ నిర్వహణ చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. చట్టాలు అమలు చేసే క్రమంలోనే పోలీసులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారని యువతకు అవగాహన క ల్పించడం వల్ల శాంతి భద్రతలను కాపాడుకోవచ్చని సూచించారు.  వీసీలో డీసీఆర్‌బీ సీఐ కృష్ణారావు, పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు ఆర్‌.నాగేశ్వరరావు, పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T05:17:57+05:30 IST