రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-27T23:39:03+05:30 IST
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
నెల్లూరు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం చెందింది. చిట్టమూరు మండలం గునపాటి పాళెంలో రోడ్డుపై వెళుతున్న సైకిల్ను మోటర్ బైక్ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెనుక కూర్చోని ఉన్న శ్రావణి అనే యువతి కింద పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.