యువతి కిడ్నాప్పై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-09-29T17:43:31+05:30 IST
గరంలోని భాస్కర్నగర్కు చెందిన 22ఏళ్ల యువతి లక్ష్మీమాధురిని సోమవారం..
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని భాస్కర్నగర్కు చెందిన 22ఏళ్ల యువతి లక్ష్మీమాధురిని సోమవారం కాకినాడకు చెందిన సురేంద్ర కిడ్నాప్ చేశాడని త్రీటౌన్ పోలీసులు తెలిపారు. యువతి తండ్రి కె.విజయబాస్కర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.