ఏలూరులో 15 రోజుల పాటు ప్రేయసి దీక్ష..చివరికి ఏమైందంటే..?

ABN , First Publish Date - 2021-07-20T00:41:53+05:30 IST

ఏలూరులో 15 రోజుల పాటు ప్రేయసి దీక్ష..చివరికి ఏమైందంటే..?

ఏలూరులో 15 రోజుల పాటు ప్రేయసి దీక్ష..చివరికి ఏమైందంటే..?

ఏలూరు: ప్రేమికుడితో పెళ్ళి కోసం యువతి చేసిన దీక్ష ఫలించింది. పాలకొల్లుకు చెందిన పురోహితుడు శంకరశాస్త్రి , స్థానిక యువతి పరస్పపరం ప్రేమించుకున్నారు. అయితే శంకరశాస్త్రి పెళ్ళి చేసుకోకుండా కొంతకాలంగా ముఖం చాటేశారు. ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి చేయాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద పదిహేను రోజులుగా యువతి దీక్ష చేశారు. దీంతో యువతితో వివాహానికి శంకరశాస్త్రి అంగీకరించారు. ఏలూరులో ప్రజా సంఘాలు, పెద్దల సమక్షంలో యువతిని శంకరశాస్త్రి వివాహం చేసుకున్నారు. 

Updated Date - 2021-07-20T00:41:53+05:30 IST