షాక్తో యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-06-26T04:39:06+05:30 IST
విద్యుత్ షాక్తో సయ్య ద్ మౌలాలీ (19) మృతిచెందినట్లు వారి బంధువులు తెలిపారు.
సికెదిన్నె, జూన్ 25: విద్యుత్ షాక్తో సయ్య ద్ మౌలాలీ (19) మృతిచెందినట్లు వారి బంధువులు తెలిపారు. నాయనూరిపల్లె వాసులు మౌ లాలీ జగనన్న లేఅవుట్ వద్ద విద్యుత్తు ప్రమాదానికి గురవగా హుటాహుటిన చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు.