బషీరాబాద్లో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-09T05:49:58+05:30 IST
మం డలంలోని బషీరాబాద్ గ్రా మానికి చెందిన సక్కరం నాగరాజు (24) శనివారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కమ్మర్పల్లి ఎస్సై శ్రీధర్గౌడ్ తెలిపారు.
కమ్మర్పల్లి, మే 8: మం డలంలోని బషీరాబాద్ గ్రా మానికి చెందిన సక్కరం నాగరాజు (24) శనివారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కమ్మర్పల్లి ఎస్సై శ్రీధర్గౌడ్ తెలిపారు. రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి న నాగరాజు రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చా డు. కుటుంబ సభ్యులు వ్య వసాయ పనులకు వెళ్లగా ఇంటిపక్కనే కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహానికి పంచనామా చేసి ఆర్మూర్ ప్రభ్యుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసునమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.