పంజాగుట్టలో యువతి అదృశ్యం..

ABN , First Publish Date - 2021-04-10T13:16:08+05:30 IST

ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తాకు చెందిన హమీదా బేగం(26) కుటుంబ సభ్యులతో..

పంజాగుట్టలో యువతి అదృశ్యం..

హైదరాబాద్/పంజాగుట్ట : యువతి కనిపించకుండా పోయింది. ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తాకు చెందిన హమీదా బేగం(26) కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 7వ తేదీన ఇంట్లో నిద్రపోయిది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు లేచిచూడగా ఆమె కనిపించలేదు. ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. హమీదా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-04-10T13:16:08+05:30 IST