Yoga దినోత్సవంలో పాల్గొన్న పీవీ సింధు, అడవి శేషు

ABN , First Publish Date - 2022-06-21T14:53:04+05:30 IST

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్టార్ షట్లర్ పీవీ‌ సింధు, నటుడు అడవి శేషు, ఈటల, పొంగులేటి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Yoga దినోత్సవంలో పాల్గొన్న పీవీ సింధు, అడవి శేషు

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్టార్ షట్లర్ పీవీ‌ సింధు(PV Sindhu), నటుడు అడవి శేషు( Adavi Sheshu), ఈటల(Etela), పొంగులేటి(Ponguleti), వివేక్(Vivek) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ... యోగా దినోత్సవానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి రోజూ యోగాను ప్రాక్టీసు చేస్తేనే ఫలితం ఉంటోందని తెలిపారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ఎంత బిజీలో ఉన్నా రోజూ 30 నిమిషాలు యోగా చేయటం అలవాటు చేసుకోవాలని పీవీ సింధు సూచించారు. 

Updated Date - 2022-06-21T14:53:04+05:30 IST