గల్వాన్ ఘటనపై నోరు విప్పిన చైనా..!

ABN , First Publish Date - 2020-09-19T13:19:17+05:30 IST

గల్వాన్‌ ఘటనలో తమ సైనికులెవరూ చనిపోలేదని బుకాయిస్తూ వచ్చిన చైనా, ఎట్టకేలకు అంగీకరించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్

గల్వాన్ ఘటనపై నోరు విప్పిన చైనా..!

బీజింగ్‌, సెప్టెంబరు 18: గల్వాన్‌ ఘటనలో తమ సైనికులెవరూ చనిపోలేదని బుకాయిస్తూ వచ్చిన చైనా, ఎట్టకేలకు అంగీకరించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌-ఇన్‌-చీ్‌ఫ హు జిజిన్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

‘‘నాకు తెలిసినంత వరకు జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో భారత్‌ తరపున చనిపోయిన 20 మంది తో పోలిస్తే చైనా జవాన్లు తక్కువమందే మృతిచెందారు’’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-09-19T13:19:17+05:30 IST