ఏపీలో కాక పుట్టిస్తున్న డ్రగ్ ఛాలెంజ్.. తోకముడిచిన వైసీపీ

ABN , First Publish Date - 2021-10-01T20:06:55+05:30 IST

హైదరాబాద్: ఏపీలో డ్రగ్స్ ఛాలెంజ్ కాకపుట్టిస్తోంది.

ఏపీలో కాక పుట్టిస్తున్న డ్రగ్ ఛాలెంజ్.. తోకముడిచిన వైసీపీ

హైదరాబాద్: ఏపీలో డ్రగ్స్ ఛాలెంజ్ కాకపుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమరవాణాపై వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు హైదరాబాద్ రామంతపూర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వచ్చారు. డ్రగ్స్ పరీక్షకు రావాలంటూ వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఏపీ టీడీపీ నేతలు సవాల్ విసిరారు. డ్రగ్ టెస్టుకు రాకుండా వైసీపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఎప్పుడు పిలిచినా డ్రగ్ టెస్టుకు తాము సిద్ధమని పట్టాభి చెప్పారు.

Updated Date - 2021-10-01T20:06:55+05:30 IST