జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల హైడ్రామా

ABN , First Publish Date - 2021-10-20T21:23:27+05:30 IST

జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల హైడ్రామాలాడారు. చంద్రబాబు, పట్టాభి సీఎం జగన్‌కు క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు.

జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల హైడ్రామా

పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల హైడ్రామాలాడారు. చంద్రబాబు, పట్టాభి సీఎం జగన్‌కు క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు. అలాగే చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. 

Updated Date - 2021-10-20T21:23:27+05:30 IST