హోదా, జీఎస్టీ అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాం: కృష్ణదేవరాయలు

ABN , First Publish Date - 2020-09-26T00:42:34+05:30 IST

ప్రత్యేక హోదా, జీఎస్టీ అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. అలాగే ఫైబర్ గ్రిడ్‌పై సీబీఐ విచారణ చేయించాలని కోరినట్లు

హోదా, జీఎస్టీ అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాం: కృష్ణదేవరాయలు

ఢిల్లీ: ప్రత్యేక హోదా, జీఎస్టీ అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. అలాగే ఫైబర్ గ్రిడ్‌పై సీబీఐ విచారణ చేయించాలని కోరినట్లు చెప్పారు. అంగన్‌వాడీ, వెల్‌నెస్ సెంటర్లకు నిధులివ్వాలని కోరామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయని కృష్ణదేవరాయలు విమర్శించారు. ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు మరో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య వెల్లడించారు.

Updated Date - 2020-09-26T00:42:34+05:30 IST