రాష్ట్రంపై చంద్రబాబు పగబట్టారు: అమర్నాథ్

ABN , First Publish Date - 2021-10-05T00:37:31+05:30 IST

రాష్ట్రంపై చంద్రబాబు పగబట్టారు: అమర్నాథ్

రాష్ట్రంపై చంద్రబాబు పగబట్టారు: అమర్నాథ్

విశాఖ: ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి రాష్ట్రంపై చంద్రబాబు పగబట్టారని వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్‌ అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ పాలించలేరన్న భ్రమలో ఉన్నారన్నారు. డ్రగ్స్ అంటూ.. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నామన్నారు. అయ్యన్న 20 ఏళ్లు మంత్రిగా ఉండి విశాఖకు ఏం చేశారో చెప్పాలని అమర్నాథ్‌ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-05T00:37:31+05:30 IST