YCP anarchy: గుంటూరులో వైసీపీ యూత్ నేతల అరాచకం
ABN , First Publish Date - 2022-07-31T17:24:59+05:30 IST
వైసీపీ (YCP) యువజన విభాగానికి చెందిన యూత్ నేతలు (Youth Leaders) ఆరాచకం సృష్టించారు.
గుంటూరు (Guntur): నగరంలో వైసీపీ (YCP) యువజన విభాగానికి చెందిన యూత్ నేతలు (Youth Leaders) ఆరాచకం సృష్టించారు. గత రాత్రి బ్రాడీపేటలో ముగ్గురు యువకులపై దాడికి పాల్పడ్డారు. వారి బైక్లు దగ్దం చేశారు. గంట పాటు బ్రాడీపేట రోడ్లపై తిరుగుతూ భీభత్సం సృష్టించారు. స్దానికులు హడలిపోయారు. గత కొంత కాలంగా ఆధిపత్యం కోసం వైసీపీ యూత్ నేతలు నగరంలో హల్ చల్ చేస్తున్నారు.