చిత్తూరు జిల్లా కలెక్టర్ను పరామర్శించిన వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2020-09-18T19:49:38+05:30 IST
తిరుపతి: కలెక్టర్ క్యాంప్ ఆపీసులో కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్లో ఉన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను
తిరుపతి: కలెక్టర్ క్యాంప్ ఆపీసులో కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్లో ఉన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను వైసీపీ నేతలు పరామర్శించారు. భరత్ గుప్తాను పరామర్శించిన వారిలో ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.