చిత్తూరు: ఆర్ నడింపల్లిలో దారుణం
ABN , First Publish Date - 2021-06-26T03:29:38+05:30 IST
జిల్లాలోని రామసముద్రం మండలంలోని ఆర్ నడింపల్లిలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ
చిత్తూరు: జిల్లాలోని రామసముద్రం మండలంలోని ఆర్ నడింపల్లిలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నేత మునెప్పపై కత్తులు, రాళ్లతో వైసీపీ నేతలు దాడి చేసారు. మునెప్ప పరిస్థితి విషమంగా ఉంది. చికిత్సకోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. మునెప్ప భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేశారు. దీంతో అడ్డుకున్న మునెప్పపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేసారు.