డ్రామా క్రియేట్‌‌లో చంద్రబాబు సిద్ధహస్తులు: సజ్జల

ABN , First Publish Date - 2021-10-27T23:51:20+05:30 IST

రాష్ట్రంలో డ్రామా క్రియేట్‌ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు

డ్రామా క్రియేట్‌‌లో చంద్రబాబు సిద్ధహస్తులు: సజ్జల

గుంటూరు: రాష్ట్రంలో డ్రామా క్రియేట్‌ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తులని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు బూతు డ్రామా వర్కవుట్‌ కాలేదని ఆయన ఎద్దేవా చేసారు. తనకు అమిత్‌షా ఫోన్‌ చేసినట్లు చంద్రబాబు కలరింగ్‌ ఇచ్చారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఢిల్లీ స్థాయిలో ఏపీ పరువు తీశారని చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 


Updated Date - 2021-10-27T23:51:20+05:30 IST