పంచాయతీ కార్యదర్శిపై వైసీపీ నేత దాడి

ABN , First Publish Date - 2021-09-13T23:38:25+05:30 IST

మరావతి పంచాయతీ కార్యదర్శిపై వైసీపీ నేత చేయి చేసుకున్నారు. పంచాయతీ ఆఫీస్‌లో పనిచేసే ఇద్దరు ప్రైవేట్ సిబ్బంది తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి మోహన్‌చంద్‌పై వైసీపీ నేత.

పంచాయతీ కార్యదర్శిపై వైసీపీ నేత దాడి

 గుంటూరు: అమరావతి పంచాయతీ కార్యదర్శిపై వైసీపీ నేత  చేయి చేసుకున్నారు. పంచాయతీ ఆఫీస్‌లో పనిచేసే ఇద్దరు ప్రైవేట్ సిబ్బంది తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి మోహన్‌చంద్‌పై  వైసీపీ నేత మేకల హనుమంతరావు దాడిచేశారు. కార్యదర్శి మోహన్‌చంద్‌  పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి నిరసనగా పంచాయతీ కార్యాలయం ఎదుట సిబ్బంది ఆందోళనకు దిగారు. వైసీపీ నేత హనుమంతరావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-13T23:38:25+05:30 IST