ఎమర్జెన్సీని తలపిస్తున్న జగన్‌ : బీజేపీ

ABN , First Publish Date - 2020-05-24T07:58:01+05:30 IST

రాష్ట్రంలో ఏడాది వైసీపీ పాలన ఎమర్జెన్సీ నాటి రోజులను తలపించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, గుత్తికొండ శ్రీరాజబాబు శనివారం ..

ఎమర్జెన్సీని తలపిస్తున్న జగన్‌  : బీజేపీ

గుడివాడటౌన్‌: రాష్ట్రంలో ఏడాది  వైసీపీ పాలన ఎమర్జెన్సీ నాటి రోజులను తలపించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, గుత్తికొండ శ్రీరాజబాబు శనివారం  విలేకర్ల సమావేశంలో విమర్శించారు.  కేంద్రం  మార్గదర్శకాలను పాటించకుండా వలస కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇసుక, మద్యం, లాండ్‌ మాఫియా ఏడాది పాలనలో నిత్యక్యృమయ్యాయన్నారు.   పట్టణ అధ్యక్షుడ్లు వెంకటేశ్వరరావు, గాంధీ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T07:58:01+05:30 IST